మొదటగా రైస్ ని కడిగి నానపెట్టుకోవాలి . కడాయి తీసుకుని ఆయిల్ వేసి అందులో రెడ్ చిల్లి పొడి , పసుపు , సాల్ట్ వేసి బాయిల్ ఎగ్స్ నివేయాలి . ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకుని ఆయిల్ వేసి చెక్క , యాలకులు, లవంగం ,బిర్యానీ ఆకు , ఆనియన్స్ వేసుకుని , గ్రీన్ చిల్లి , అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటో ముక్కలు , కర్డ్ లో కారం , ధనియాలపొడి , జీలకర్ర , గరం మసాలా , మిక్స్ చేసుకుని బాగా కలపాలి. అలాగే 5- మినిట్స్ ఉంచాలి. తర్వాత పుదీనా ,కొత్తిమీర, నానపెట్టిన రైస్ ని వేసుకుని కలపాలి. వాటర్ ఆడ్ చేయాలి. కొద్దిగా సాల్ట్ ఆడ్ చేయాలి. తర్వాత ఎగ్స్ ని ఆడ్ చేయాలి . ఒక 15- మినిట్స్ తర్వాత చూసుకుని సర్వ్ చేసుకోవాలి బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుని కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.
0 Comments